ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి సుభాష్‌

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:10 AM

తాళ్లరేవు, సెప్టెంబరు 1: టీడీపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, శెట్టిబలిలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటుందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి

తాళ్లరేవు, సెప్టెంబరు 1: టీడీపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, శెట్టిబలిలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటుందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. మండల శెట్టిబలిజ సంఘం నేత టేకుమూడి లక్ష్మణరావు అధ్యక్షతన సూర్యభాస్కర కల్యాణమండపంలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో మంత్రి, ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును ఘనంగా సత్కరించారు. ముందుగా ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ శెట్టిబలిజ సోదరులు తాళ్లరేవులో బైక్‌ర్యాలీ నిర్వహించారు. మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, శెట్టిబలిజ నేతలు గుత్తుల సాయి, కట్టా త్రిమూర్తులు, పిల్లి సత్తిబాబు, గంజా సూరిబాబు, సూరంపూటి కుమార్‌, అత్తిలి బాబూరావు, వాడ్రేవు వీరబాబు, నడింపల్లి వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 12:10 AM

Advertising
Advertising