ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘టీడీపీ మండల ఇనచార్జిగా మహేశ్వర్‌రెడ్డినే కొనసాగాలి’

ABN, Publish Date - Sep 17 , 2024 | 11:35 PM

టీడీపీ మం డల ఇనచార్జిగా తాళ్లపల్లె మహేశ్వర్‌రెడ్డినే కొనసాగించాలని ఆ పా ర్టీ మండల నాయకులు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

చక్రాయపేట, సెప్టెంబరు 17: టీడీపీ మం డల ఇనచార్జిగా తాళ్లపల్లె మహేశ్వర్‌రెడ్డినే కొనసాగించాలని ఆ పా ర్టీ మండల నాయకులు పేర్కొన్నారు. మంగళవా రం మహేశ్వర్‌రెడ్డి స్వ గృహంలో వారు స మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పట్టెం అశోక్‌, మండల ఉపాధ్యక్షుడు ఎద్దుల చంద్ర, చిలేకాంపల్లె రామాంజులరెడ్డి, మెడికల్‌ స్టోర్‌ ఆంజనేయులు, తుపాకుల చంద్ర, సుబ్బరామయ్య, గణేష్‌, యోగీశ్వర్‌రెడ్డి, ప్రసాదరెడ్డి, శంకర్‌రెడ్డి, అమర్‌, కిషోర్‌లతో పాటు దాదాపు 200 మంది సమావేశవమై మహేశ్వర్‌రెడ్డినే కొనసాగాలని తీర్మానించారు. వివరాలు ఇలా ఉన్నాయి... ఇటీవల మండలంలో భాస్కర్‌రెడ్డి కావాలని కొందరు, మహేశ్వర్‌రెడ్డినే కొనసాగాలని మరికొందరు పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టి కార్యకర్తలకు అండదండగా ఉంటూ సొంత ఖర్చుతో పార్టీని నిలబెట్టి వైసీపీకి మెజార్టీ రాకుండా చేసిన ఘనత మహేశ్వర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఇటీవల లోమడ భాస్కర్‌రెడ్డి వర్గం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని కలిసి మహేశ్వర్‌రెడ్డి ఒక వర్గానికి పనిచేస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన కార్యకర్తలు మహేశ్వర్‌రెడ్డి అందరికీ పలుకుతాడని, అవసరమైన వారు వచ్చి పనులు చేయించుకోవాలని తెలిపారు. కొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి లేనిపోనివి సృష్టిస్తున్నారన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 11:36 PM

Advertising
Advertising