ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హోరాహోరీగా టార్గెట్‌ బాల్‌ సౌతజోన సీనియర్‌ పోటీలు

ABN, Publish Date - Aug 31 , 2024 | 11:41 PM

రాయచోటి పట్ట ణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సౌతజోన టార్గెట్‌ బాల్‌ సీని యర్‌ పోటీలు హోరాహోరీగా ప్రారంభ మయ్యాయి. రెండు రోజుల పాటు జరగ నున్న ఈ పోటీలు శనివారం టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అట్టహా సంగా ప్రారంభించారు.

కేరళ, కర్ణాటక జట్ల మధ్య మ్యాచ జరుగుతున్న దృశ్యం

రాయచోటిటౌన, ఆగస్టు 31: రాయచోటి పట్ట ణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సౌతజోన టార్గెట్‌ బాల్‌ సీని యర్‌ పోటీలు హోరాహోరీగా ప్రారంభ మయ్యాయి. రెండు రోజుల పాటు జరగ నున్న ఈ పోటీలు శనివారం టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అట్టహా సంగా ప్రారంభించారు. లీగ్‌, నాకౌట్‌లలో జరగనున్న ఈ పోటీల్లో శనివారం మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ- తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచలో తమిళనాడు జట్టు గెలుపొందింది. అలాగే పురుషుల విభా గంలో ఆంధ్రప్రదేశ-తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచలో తమిళనాడు జట్టు విజయం సాధించింది. అలాగే పురుషుల విభాగంలో తమిళనాడు-పాండిచ్చేరి మధ్య జరిగిన మరో మ్యాచలో కూడా తమిళనాడు జట్టు విజయం సాధించినట్టు టోర్నమెట్‌ ఆర్గనైజర్‌ తెలియజేశా రు. అలాగే కేరళ- కర్ణాటక జట్ల మధ్య జరిగిన మ్యాచలో కేరళ జట్టు గెలుపొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో కడప జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెక్ర టరీ అరుణమ్మ, కడప జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సభ్యులు ప్రవీణ్‌కిరణ్‌, నిత్యప్రభాకర్‌, సుబ్బయ్య, బాలయ్య, అన్నమయ్య జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సభ్యులు వీరాంజనేయులు, రెడ్డెయ్య, నరసరాజు, ఆంజనేయులు, గోపాల్‌, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 11:41 PM

Advertising
Advertising