ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: వీడని బాలిక మిస్సింగ్ కేసు.. ఏడు రోజులవుతున్నా దొరకని మృతదేహం

ABN, Publish Date - Jul 13 , 2024 | 09:17 AM

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరిలో ఏడు రోజులైనా బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడలేదు. ముగ్గురు మైనర్ అబ్బాయిలు.. బాలికపై అత్యాచారం చేసి ఆపై హతమార్చారు.

నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరిలో ఏడు రోజులైనా బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడలేదు. ముగ్గురు మైనర్ అబ్బాయిలు.. బాలికపై అత్యాచారం చేసి ఆపై హతమార్చారు. బాలిక మృతదేహం నేటికీ లభ్యం కాలేదు. మృతదేహం ఎక్కడ పడేసిన విషయంలో నిందితులు పూటకో మాట చెబుతున్నారు. నిందితుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి ముచ్చుమరి సమీపంలోని ఓ ప్రదేశంలో పోలీసులు జేసీబీతో తవ్వించారు. అక్కడ కూడా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. ఇవాళ సాయంత్రానికల్లా బాలిక ఆచూకీ తెలపాలని పోలీసులకు బాధితులు డెడ్ లైన్ విధించారు.


పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో దారుణం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైంది. ఆదివారం ఇంటి సమీపంలోని పార్కులో బాలిక ఆడుకుంటుండగా ముగ్గురు మైనర్ బాలురు ఊరి బయటకు తీసుకెళ్లారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. ముగ్గురు మైనర్ బాలురులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకూ చిన్నారి ఆచూకీ మాత్రం బయటకు రాలేదు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్వగ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

YS Jagan: జగన్‌పై హత్యాయత్నం కేసు

Read More AP News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 09:17 AM

Advertising
Advertising
<