ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనంతబాబు అక్రమాల్లో అధికారులూ పాత్రధారులే

ABN, Publish Date - Aug 26 , 2024 | 06:03 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులూ పాత్రధారులేనని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఆరోపించారు.

  • రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష

అమరావతి(ఆంధ్రజ్యోతి), ఆగస్టు 25: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులూ పాత్రధారులేనని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఆరోపించారు. ఆదివారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ లైవ్‌లో పాల్గొన్న ఆమె అనంతబాబు బూతు వీడియో దగ్గర నుంచి పదేళ్లుగా ఆయన చేసిన అక్రమాల వరకూ చిట్టా విప్పారు. రంపచోడవరం మన్యాన్ని అడ్డాగా చేసుకొని అన్ని వనరులనూ ఆదాయంగా మార్చుకున్నారని, ఇందులో జగన్‌ ప్రభుత్వ పెద్దలతో పాటు, రెవెన్యూ, పోలీసు, అటవీశాఖల్లోని ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకున్నారన్నారు. ఆయన అక్రమాల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు భాగస్వామ్యులు కావడం బాధాకరమని పేర్కొన్నారు. తన అనంతబాబు అక్రమాలపై తగు విచారణతోపాటు బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతానని ఆమె చెప్పారు.

Updated Date - Aug 26 , 2024 | 06:03 AM

Advertising
Advertising
<