ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయండి: రామకృష్ణ

ABN, Publish Date - Jul 05 , 2024 | 05:38 AM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వచ్చే ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వచ్చే ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి గురువారం ఆయన లేఖ రాశారు. క్షణికావేశంలోనో, ఆగ్రహంతోనో తప్పు చేసినవారు సంవత్సరాల తరబడి జైలు గోడల మధ్య ఖైదీలుగా ఉండిపోతున్నారు. వారికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలి’ అని రామకృష్ణ కోరారు.

Updated Date - Jul 05 , 2024 | 07:47 AM

Advertising
Advertising