ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam : ఎండలు..వానలు..

ABN, Publish Date - Jul 05 , 2024 | 05:24 AM

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయి. అయితే, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా వైపు తేమగాలులు వీస్తున్నాయి.

  • జంగమహేశ్వరపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత

విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయి. అయితే, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా వైపు తేమగాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. జంగమహేశ్వరపురంలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Jul 05 , 2024 | 07:22 AM

Advertising
Advertising