ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌కు షాక్ తప్పదు: నారా లోకేష్

ABN, Publish Date - Feb 14 , 2024 | 12:51 PM

విజయనగరం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరుగుతున్న బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ..

విజయనగరం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరుగుతున్న బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి షాక్ తప్పదని హెచ్చరించారు. గుంటూరులో కలుషిత తాగు నీరు ముక్కున వేలేసే దుస్ధితి ఏర్పడిందన్నారు. వైసీపీకి ఇక అంతిమ యాత్ర సినిమా ఒక్కటే మిగిలిందన్నారు. సీఎం జగన్‌ను చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడని, వైసీపీ ఎంపీలు కేంద్రంలో రాష్ట్రం పరువు తీశారని దుయ్యబట్టారు. వెనుకబడిన కులాల వెన్నెముక విరిచిన నాయకుడు జగన్ అని, ముఖ్యమంత్రి కటింగ్, ఫిటింగ్ మాష్టర్ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 14 , 2024 | 12:51 PM

Advertising
Advertising