ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP MP Gorantla Madhav: సామాజిక మార్పుకోసం సీఎం జగన్ సీట్లు మార్చుతున్నారు.. టీడీపీకి ఈసారి..

ABN, Publish Date - Jan 04 , 2024 | 03:53 PM

టీడీపీపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు గుప్పించారు. 2019లో టీడీపీ 23 సీట్లు వచ్చాయని, వచ్చే సారి 2 సీట్లకు పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. సామాజిక మార్పుకోసం జగన్ సీట్లు మార్చుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.

అమరావతి: టీడీపీపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు గుప్పించారు. 2019లో టీడీపీ 23 సీట్లు వచ్చాయని, వచ్చే సారి 2 సీట్లకు పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. సామాజిక మార్పుకోసం జగన్ సీట్లు మార్చుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దీనికి టీడీపీ మీడియా హడావుడి ఎందుకు అని ప్రశ్నించారు.

"నాకు పార్టీ కన్న తల్లి లాంటిది. సజ్జలను తాను నిలదీసినట్లు ప్రచారం సరికాదు. కుటుంబాలు, తల్లిదండ్రులు, భార్య భర్తల మధ్య గొడవలు పెడుతున్నారు. శవాల మీద పేలాలు ఎరుకోవటం టీడీపీకే సాధ్యం. వార్తలు ఇచ్చే ముందు మా వివరణ తీసుకోండి. సీఎం క్యాంప్ ఆఫీసు మాకు ఇల్లు లాంటిది. పార్టీకి కట్టుబడి ఉంటా...పార్టీ నిర్ణయం శిరోధార్యం." అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 03:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising