ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NPS : ఎన్‌పీఎస్‌లో మార్పులపై త్వరలో నిర్ణయం

ABN, Publish Date - Jul 24 , 2024 | 04:47 AM

కొత్త పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)లో వివాదాస్పద అంశాలకు పరిష్కారం కనుగొంటామని, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

కొత్త పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)లో వివాదాస్పద అంశాలకు పరిష్కారం కనుగొంటామని, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ పథకాన్ని సమీక్షించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఎంతో పురోగతి సాధించిందని చెప్పారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు పాత పింఛను పథకానికి (ఓపీఎస్‌) మళ్లిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగ సంఘాలు ఆ డిమాండ్‌ను లేవనెత్తుతున్నాయి.

Updated Date - Jul 24 , 2024 | 04:47 AM

Advertising
Advertising
<