Home » BudgetSession
పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కొంత విరామానంతరం సోమవారం తిరిగి ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 20 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి.
మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను మార్చి 10న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. గత వర్షాకాల సమావేశం మంత్రుల ప్రమాణస్వీకారం లేకుండా నాగపూర్లో జరుగగా, ఈసారి పూర్తి స్థాయి సెషన్ ముంబైలో జరుగనుంది.
బడ్జెట్ అంచనాల్లో నిజాయితీ లేదు’ అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
AP Budget 2025-26 Live Updates in Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ.3,22,359 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రశేపెట్టిన ప్రభుత్వం.. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కేటాయింపులు చేసింది.. మరి ఏ శాఖకు ఎంత కేటాయించిందో చూద్దాం..
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇటీవల సరస్వతి పూజ నిర్వహణ సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బెదిరింపులు ఎదుర్కోవలసి వచ్చిందని, దీనిపై చర్చ జరపాలని అగ్నిమిత్ర పాల్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానంపై చర్చకు స్పీకర్ నిరాకరించారు.
కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థతో వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆక్సిజన్ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
నెల్లూరులో సీపీఎం, సీఐటీయూ నేతలు బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. నెల్లూరు నగరంలో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు (ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో) జరుగుతున్నాయి.
2047 నాటికి ‘వికసిత్భారత్’ సాధించడమే లక్ష్యంగా ‘ఎన్డీయే సర్కార్ 3.0’ తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 74 నిమిషాల్లో కాస్త క్లుప్తంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను సూటిగా వివరించారు. ‘శీఘ్రగతిన అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం, కుటుంబాల ఆకాంక్షలకు ఊతం,
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉందని పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు అన్నారు.