ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : మోదీ.. పదకొండోస్సారి!

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:15 AM

దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.

  • 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని

న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత సాధించారు. వచ్చే సంవత్సరం మళ్లీ జెండా ఎగురవేస్తానని గతేడాది ఆగస్టు 15న ప్రకటించిన మోదీ జోస్యం ఇప్పుడు నిజం కానుంది.

Updated Date - Aug 13 , 2024 | 03:15 AM

Advertising
Advertising
<