ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : తమిళనాడులో కల్తీసారాకు 13 మంది బలి

ABN, Publish Date - Jun 20 , 2024 | 02:55 AM

తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 13 మంది మృతి చెందారు. మరో 60 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

చెన్నై, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 13 మంది మృతి చెందారు. మరో 60 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మంగళవారం రాత్రి సుమారు 75 మంది కల్తీసారా తాగారు. బుధవారం వేకువజామున వీరంతా వాంతులు, విరేచనాలు, కడుపులో మంటతో బాధపడుతుండటంతో కుటుంబీకులు వారిని ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ 13 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 07:33 AM

Advertising
Advertising