ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Accident: కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN, Publish Date - Aug 04 , 2024 | 12:57 PM

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి.

1/7

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి.

2/7

ఆదివారం ఉదయం కోర్బా నుంచి విశాఖ వచ్చిన రైలు.. కాసేపట్లో విశాఖపట్నం నుంచి తిరుమల బయల్దేరాల్సి ఉండగా నాలుగో నంబర్ ఫ్లాట్ పారం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

3/7

ఈ మంటల్లో బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ మూడూ ఏసీ బోగీలే.

4/7

రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే, ఫైర్‌ సిబ్బంది రంగంలోకి మంటలు ఆర్పారు.

5/7

రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని అధికారులు బయటికి పంపారు.

6/7

ఏసీ బోగీల్లో మంటలు రేగినట్లు, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.

7/7

ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేదు. రైల్లో మంటల వ్యాప్తిపై అన్ని కోణాల్లోనూ అధికార యంత్రాంగం దర్యాప్తు మొదలుపెట్టింది.

Updated Date - Aug 04 , 2024 | 01:01 PM

Advertising
Advertising