ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీలకంఠేశ్వరుని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:45 PM

నిజామాబాద్: జిల్లాలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం ఆలయానికి వచ్చారు. దీపారాధన చేసిన తర్వాత నీలకంఠునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అర్చకులు మహేష్ కుమార్ గౌడ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

1/5

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయానికి వస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. స్వామికి వస్త్రాలు, పూలు, పండ్లు తలపై పెట్టుకుని వస్తున్న దృశ్యం..

2/5

కుటుంబ సభ్యులతో కలిసి నీలకంఠేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్..

3/5

నీలకంఠేశ్వర దేవాలయంలో అన్నదానం చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..

4/5

అమ్మవారి సన్నిధిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..

5/5

నీలకంఠేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్..

Updated Date - Oct 22 , 2024 | 12:45 PM