ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: పోలీస్‌ ఫ్లాగ్ డే.. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:48 PM

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో పోలీస్ ప్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులకు సీఎం నివాళులర్పించారు.

1/8

గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే.

2/8

పోలీసు అమవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు.

3/8

అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన సీఎం.

4/8

పోలీసుల గౌరవందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

5/8

విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులకు నివాళులర్పించిన సీఎం.

6/8

సీఎం రేవంత్ రెడ్డితో పాటు కార్యక్రమానికి హాజరైన డీజీపీ డాక్టర్ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు.

7/8

పోలీసు అమరుల దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాలతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.

8/8

పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు.

Updated Date - Oct 21 , 2024 | 12:53 PM