ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఖాళీ కడుపుతో ఉదయాన్నే పసుపు నీటిని రోజూ తాగితే ఏం జరుగుతుందంటే..!

ABN, Publish Date - Sep 28 , 2024 | 11:38 AM

పసుపు దివ్యౌషధం కంటే తక్కువ కాదు. ఆయుర్వేదం పసుపును వైద్యంలో భాగంగా ఉపయోగిస్తుంది. వంటల్లో విరివిగా ఉపయోగించే పసుపును కొందరు పాలలో వేసుకుని తాగుతుంటారు. మరికొందరు పసుపును నీటిలో కలిపి తాగుతుంటారు. దీని వల్ల ఆరోగ్యం చేకూరుతుందని అనుకుంటారు.

1/8

పసుపు నీటిని రోజూ ఖాళీ కడుపుతో తాగితే షాకింగ్ ఫలితాలు ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2/8

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తని బలోపేతం చేస్తాయి.

3/8

బరువు తగ్గాలని అనుకునే వారికి పసుపు నీరు బాగా సహాయపడుతుంది. ఉదయాన్నే పసుపు నీరు తాగితే జీవక్రియ వేగవంతం అవుతుంది.

4/8

పసుపు నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు నివారించడానికి ఇది సహాయపడుతుంది.

5/8

పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో వాపులు, నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది.

6/8

పసుపు నీరు రోజూ తీసుకుంటే శరీరం శుద్ది అవుతుంది. తద్వారా చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

7/8

పసుపు నీటిని రోజూ తీసుకుంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

8/8

మధుమేహం ఉన్నవారికి పసుపు నీరు చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది.

Updated Date - Sep 28 , 2024 | 11:38 AM