ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raj Tarun-Lavanya Case: అరగంట తర్వాత ఉండను.. లావణ్య మెసేజ్..

ABN, Publish Date - Jul 13 , 2024 | 01:13 PM

హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ తన న్యాయవాది రాజేష్‌కు మెసేజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజేష్ కొద్దిసేపటి క్రితం స్పందించారు.

హైదరాబాద్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ తన న్యాయవాది రాజేష్‌కు మెసేజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజేష్ కొద్దిసేపటి క్రితం స్పందించారు. రాజ్, లావణ్య కేసులో డీజీపీని రాజేష్ కలిశారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని లావణ్య తనకు మెసేజ్ చేసిందని చెప్పారు. లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని రాజేష్ కోరారు. నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగిందన్నారు.


అసలేం జరిగింది..?

ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడా? తనను పెళ్లి చేసుకుంటాడా? లేదంటే తనపై దాడి చేస్తాడా? అని లావణ్య అడిగిందని రాజేష్ తెలిపారు. మరో అరగంట తర్వాత తాను ఉండనని మెసేజ్ చేసిందని వెల్లడించారు. వెంటనే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించానన్నారు. వెంటనే పోలీసులు ఆమెను రెస్క్యు చేసి కాపాడారన్నారు. లావణ్యను స్టేట్ హోమ్‌కు తరలించి.. భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరానని రాజేష్ వెల్లడించారు.

Updated Date - Jul 13 , 2024 | 01:29 PM

Advertising
Advertising
<