ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: బీజేపీ మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా హరీశ్‌రెడ్డి

ABN, Publish Date - Jan 20 , 2024 | 12:45 PM

భారతీయ జనతా పార్టీ (BJP) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా పన్నాల హరీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియమకానికి సంబంధించి శనివారం పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ (BJP) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా పన్నాల హరీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియమకానికి సంబంధించి శనివారం పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన హరీశ్‌రెడ్డికి పార్టీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Updated Date - Jan 20 , 2024 | 12:45 PM

Advertising
Advertising