Home » Medchal–Malkajgiri
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు బానిసైన సోమేశ్వర్రావు మూడు సంవత్సరాల్లో 3 లక్షల వరకు డబ్బులు పోగొట్టాడు. ఈ సందర్భంగా అతను డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం లారీ బైక్ను ఢీకొన్న ఘటనలో తల్లితండ్రి, కుమార్తె మృతి చెందగా, నాలుగేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణ: బహదూర్పూర్ ప్రాంతానికి చెందిన డీసీఎం డ్రైవర్ మహమ్మద్ ఉమర్ కురేషిపై గో రక్షక్ దల్ సభ్యులు దాడి చేయడం గందరగోళ పరిస్థితులకు తెరలేపింది. డీసీఎం వాహనంలో ఆవులు తరలిస్తున్నట్లు గుర్తించిన గో రక్షక్ దల్ సభ్యులు మేడ్చల్ వద్ద అతడిని అడ్డగించి దాడి చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ ఖాజిగూడలోని ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను భారీ బందోబస్తు మద్య అధికారులు సోమవారం తొలగించారు.
మేడ్చల్ వరకు మెట్రో రైల్(Metro Rail) కావాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేసింది. నగరానికి ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్ శామీర్పేట్ ప్రాంతాలకు మెట్రో రైలు పొడిగించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మంగళవారం బోయిన్పల్లి(Boinpally)లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద ప్లకార్డులు, ప్లెక్సీలు పట్టుకుని నిరసన చేపట్టారు.
3 రోజుల క్రితం అదృశ్యమైన పాప శవంగా ప్రత్యక్షమైంది. కన్నబిడ్డ మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. తమ బిడ్డ ఇక తిరిగి రాదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద ఘటన సూరారంలో జరిగింది.
ఇప్పటికే గ్రేటర్గా మారిన హైదరాబాద్ను మహా నగరంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దూరంగా కొత్త నగర నిర్మాణంపై దృష్టిసారించిన సర్కారు.. విస్తరణను వేగవంతం చేసింది.
రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతలో లక్ష రుణ మాఫీ ప్రక్రియలో నల్లగొండ నుంచి అత్యధిక మొత్తంలో రుణాలు మాఫీ అయ్యాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది! ఒక సీజన్లో కాదు.. ఏకంగా ఐదేళ్లు! దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి బలవన్మరణం వెనుక గల కారణాలు బయటకు రాలేదు. అయితే ఆమెకు గైనిక్ సమస్యలు ఉన్నాయని, కడుపునొప్పి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులకు తల్లి భూలక్ష్మమ్మ వాంగ్మూలిమిచ్చారు.