ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: వికారాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘర్షణ

ABN, Publish Date - Feb 22 , 2024 | 09:04 AM

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో అర్థరాత్రి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శివాజీ విగ్రహం, అంబేడ్కర్ భవనం ఏర్పాటు విషయంలో గ్రామంలోని ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

వికారాబాద్: వికారాబాద్ (Vikarabad) జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో అర్థరాత్రి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. శివాజీ విగ్రహం, అంబేడ్కర్ భవనం ఏర్పాటు విషయంలో గ్రామంలోని ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. శివాజీ విగ్రహం (Shivaji Statue) ఏర్పాటు కోసం ఓ వర్గం భూమి పూజ చేసింది. అక్కడ శివాజీ విగ్రహం పెట్టొదని మరో వర్గం వాదిస్తోంది. అంబేడ్కర్ భవనం కోసం గతంలో ఆ భూమి కేటాయించారని వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం జరిగింది. గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు మోహరించారు.

Updated Date - Feb 22 , 2024 | 09:04 AM

Advertising
Advertising