ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: రామయ్య బంగారు పాదుకలకు గవర్నర్‌ ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:23 AM

అయోధ్య రామ మందిరానికి భక్తుడు కానుకగా ఇస్తున్న బంగారు పాదుకలకు గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌(Governor Dr. Tamilisai Soundararajan) ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామ మందిరానికి భక్తుడు కానుకగా ఇస్తున్న బంగారు పాదుకలకు గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌(Governor Dr. Tamilisai Soundararajan) ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి అయోధ్య రామమందిరానికి కానుకగా ఇచ్చేందుకు బంగారు పాదుకలు తయారు చేయించారు. ఆ పాదుకలకు గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామమందిరం గర్భగుడిలో ఉంచే బంగారు పాదుకల్ని ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని గవర్నర్‌ అన్నారు. శ్రీరాముడికి అంకితభావంతో శ్రీనివాస శాస్త్రి చేసిన సేవల్ని ఆమె కొనియాడారు. శ్రీరాముడి పాదుకలకు జరిపిన పూజా కార్యక్రమంలో రాజ్‌భవన్‌ అధికారులతోపాటు రాజ్‌భవన్‌ పరివార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 11:23 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising