ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Govt: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ABN, Publish Date - Feb 23 , 2024 | 03:17 PM

Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు (IAS Officers) బదిలీలు అవగా.. పలువురికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణలో (Telangana) పలువురు ఐఏఎస్ అధికారులు (IAS Officers) బదిలీలు అవగా.. పలువురికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్ స్పెషల్ సెక్రెటరీగా ప్రశాంత్ పాటిల్, జనగాం కలెక్టర్‌గా రిజ్వన్ భాష షేక్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సిద్దిపేట కలెక్టర్‌గా మను చౌదరి ఐఏఎస్ నియమితులయ్యారు. అలాగే జనగాం కలెక్టర్‌ శివలింగయ్యపై వేటు పడింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యార్ ఐఏఎస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 03:36 PM

Advertising
Advertising