ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు హాజరైన మన్నవ మోహన్ కృష్ణ

ABN, Publish Date - Aug 24 , 2024 | 08:32 PM

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రుత్విక, అభిజిత్ రెడ్డిల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హైదరాబాద్‌‌లో నార్సింగ్‌లోని కన్వెన్షన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధువరులను ఆయన ఆశీర్వదించారు.

హైదరాబాద్, ఆగస్ట్ 24: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రుత్విక, అభిజిత్ రెడ్డిల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హైదరాబాద్‌‌లో నార్సింగ్‌లోని కన్వెన్షన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధువరులను ఆయన ఆశీర్వదించారు.


ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డితో మన్నవ మోహన్ కృష్ణ కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు జగదీశ్వరరెడ్డితో మన్నవ మోహన్ కృష్ణకు మంచి అనుబంధమున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితోపాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ దీపా దాస్ మున్షీ సైతం హాజరయ్యారు.


Updated Date - Aug 24 , 2024 | 08:32 PM

Advertising
Advertising
<