ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో అలయ్ బలయ్

ABN, Publish Date - Oct 13 , 2024 | 03:58 PM

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్యక్షతన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం ఆదివారం ఘనం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వీహచ్ తదితరులు హాజరయ్యారు.

హైదరాబాద్, అక్టోబర్ 13: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్యక్షతన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం ఆదివారం ఘనం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వీహచ్ తదితరులు హాజరయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరిన్నీ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2024 | 03:58 PM