ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబు ప్రచారం ఎఫెక్టు..

ABN, Publish Date - Apr 12 , 2024 | 11:11 AM

అమరావతి: ఎన్నికల పుణ్యమా అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం ప్రధాన రహదారికి మోక్షం లభించింది. రాజాం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారిని ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది.

అమరావతి: ఎన్నికల పుణ్యమా అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా (Srikakulam Dist.), రాజాం (Rajam) ప్రధాన రహదారికి మోక్షం లభించింది. రాజాం నుంచి పాలకొండ (Palakonda) వెళ్లే ప్రధాన రహదారిని (Main Road) ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) గాలికొదిలేసింది. దీంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతుండడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇదే సమయంలో ఈ నెల 15న టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ప్రచారానికి రానున్నారు. రహదారి దుస్థితిపై చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉండడంతో అధికారులు రాత్రికి రాత్రే మరమ్మత్తు చర్యలు చేపట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 12 , 2024 | 11:15 AM

Advertising
Advertising