ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాబిల్లిపై నీటి జాడలు గుర్తించిన ఇస్రో..

ABN, Publish Date - Aug 23 , 2024 | 09:51 PM

అద్భుతమైన సక్సెస్ రేట్.. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఇస్రో(ISRO) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇస్రో నిర్వహిస్తున్న చంద్రయాన్(Chandrayaan) ప్రయోగాలతో కీలక సమాచారం బయటపడుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: అద్భుతమైన సక్సెస్ రేట్.. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఇస్రో(ISRO) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇస్రో నిర్వహిస్తున్న చంద్రయాన్(Chandrayaan) ప్రయోగాలతో కీలక సమాచారం బయటపడుతోంది. ఇప్పటికే చంద్రయాన్-1, 2 ప్రయోగాలు నిర్వహించిన ఇస్రో.. చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ దింపి చరిత్ర సృష్టించింది. 2023 ఆగస్టు 23న రోవర్ దిగిన స్థానాన్ని శివశక్తి పాయింట్ అని నామకరణం చేశారు. చంద్రయాన్-3 మిషన్‌ను పురస్కరించుకుని ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బయటపడ్డ వైసీపీ చెత్త బుద్ధి..

సీఎంల జాబితాలో టాప్-5లో చంద్రబాబు..

ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్..

తమిళ రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ..?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 23 , 2024 | 09:51 PM

Advertising
Advertising