ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

ABN, Publish Date - May 31 , 2024 | 08:41 AM

ప్రకాశం జిల్లా: సాధారణ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ సమీపిస్తు్న్న సమయంలో ప్రకాశం జిల్లా వైసీపీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునకు జూన్ ఫోర్త్ ఫీవర్ పట్టుకుంది.

ప్రకాశం జిల్లా: సాధారణ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ సమీపిస్తున్న సమయంలో ప్రకాశం జిల్లా వైసీపీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునకు జూన్ ఫోర్త్ ఫీవర్ పట్టుకుంది. ఎన్నికల వేళ ఫ్యాన్ పార్టీ పెద్దల బదిలీల బంతాటలో ఈ ఇద్దరూ బలయ్యారని వైసీపీలో చర్చ సాగుతోంది. సీఎం జగన్‌ను నమ్మి సిట్టింగ్ నియోజక వర్గాలు వదిలి వచ్చిన వారికి స్థానిక శాసనసభ్యులే సహకరించలేదట. కేడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. పైగా నియోజకవర్గాల్లో ఓటర్లకు పింపిణీ చేసేందుకు ఇచ్చిన డబ్బును కూడా కొందరు పక్కదారి పట్టించారని ప్రచారం జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..

పొన్నవోలు వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో..

రాష్ట్ర గీతం జాతికి అంకితం: రేవంత్ రెడ్డి

కౌంటింగ్‌కు ముందే.. వైసీపీలో ఓటమి భయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 31 , 2024 | 08:41 AM