ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: ఆ పాపం జగన్‌దే: ఏపీ సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:58 PM

విజయవాడలో వరదలతో యుద్ధమే చేశామని ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. వైసీపీ ఆక్రమణలతో బుడమేరులో వరదలు వచ్చాయని మండిపడ్డారు. బుడమేరు కబ్జాకు గురయ్యిందని, గత పాలకులు కబ్జాలు చేశారని మండిపడ్డారు.

AP CM Chandrababu

విజయవాడలో వరదలతో యుద్ధమే చేశామని ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. వైసీపీ ఆక్రమణలతో బుడమేరులో వరదలు వచ్చాయని మండిపడ్డారు. బుడమేరు కబ్జాకు గురయ్యిందని, గత పాలకులు కబ్జాలు చేశారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజిని బోట్లతో ఢీ కొట్టించి జాతి ద్రోహనికి వైసీపీ పాల్పడిందని మండిపడ్డారు. వరదలతో 6 లక్షల మంది ప్రజలు ఇబ్బందికి గురయ్యారని గుర్తుచేశారు.

Updated Date - Sep 10 , 2024 | 09:58 PM

Advertising
Advertising