ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lord Ganesh: 25 వేల మంది పోలీసులతో భద్రత

ABN, Publish Date - Sep 16 , 2024 | 09:25 PM

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు. నిర్దేశించిన మార్గంలో భారీ వినాయకులను తరలించాలని సూచించారు.

Ganesh Immersion

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం అయ్యింది. పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. 25 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు అన్ని నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని పోలీసులు సూచించారు.

Updated Date - Sep 16 , 2024 | 09:25 PM

Advertising
Advertising