జూన్ 1 నుంచి కాఠ్మాండూకు విమానం
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:24 AM
విశాఖపట్నం-బెంగళూరు-కాఠ్మాండూ మధ్య జూన్ 1 నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమాన సర్వీస్ ప్రారంభించనుంది. రాత్రి 11.15కి విశాఖ నుంచి బయలుదేరి, బెంగళూరులో స్టే అనంతరం ఉదయం 5.05కి కాఠ్మాండూ కు వెళ్తుంది.

విశాఖపట్నం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): విశాఖ-బెంగళూరు-నేపాల్ లోని కాఠ్మాండూ మధ్య జూన్ 1 నుంచి ప్రత్యేక విమాన సర్వీ్సను నడపనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ సర్వీస్ (ఐఎక్స్ 2744) విశాఖలో ప్రతిరోజూ రాత్రి 11.15 గంటలకు బయలుదేరి 12.55కు బెంగళూరు చేరుతుంది. అక్కడ ప్రయాణికులు కొన్ని గంటలపాటు నిరీక్షించాలి. బెంగళూరులో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి 8.05 గంటలకు కాఠ్మాండూకు చేరుకునేలా ఎయిర్ ఇండియా షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News