ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Do justice భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయండి

ABN, Publish Date - Apr 16 , 2025 | 12:19 AM

తమరే కేటాయించిన స్థలాన్ని దళారులు ఇతరులకు కేటాయించారని, అర్హులైన తమకు ఆ స్థలం, ఇళ్లు కేటాయించాలని భవన నిర్మాణ కార్మికులు డిమాండ్‌ చేశారు.

ర్యాలీ నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మికులు

కదిరి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): తమరే కేటాయించిన స్థలాన్ని దళారులు ఇతరులకు కేటాయించారని, అర్హులైన తమకు ఆ స్థలం, ఇళ్లు కేటాయించాలని భవన నిర్మాణ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ వీవీఎస్‌ శర్మకు వినతి పత్రం అందజేసిన వారు మాట్లాడారు. 2007లో భవన నిర్మాణ కార్మికులకు పట్టాలు ఇచ్చారని, అందులో ప్రస్తుతం ఎక్కువ మంది అనర్హులున్నారని వాపోయారు. అధికారులు స్పందించి విచారణ చేసి, అర్హులకు న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Apr 16 , 2025 | 12:19 AM