ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చినుకు పలకరింత

ABN, Publish Date - Apr 04 , 2025 | 01:13 AM

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 37 డిగ్రీలకు తగ్గాయి.

చిత్తూరు సీబీరోడ్డులో కురుస్తున్న వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 37 డిగ్రీలకు తగ్గాయి.చిత్తూరులో గురువారం ఉదయం నుంచే ఆకాశమంతా మబ్బులతో నిండిపోగా 9 గంటల ప్రాంతంలో చిరుజల్లులు కురిసాయి.చాలారోజుల తర్వాత గంటపాటు వాన పడడంతో నగర ప్రజలు ఆనందపడ్డారు. వర్షపు జల్లుల్లోనే పిల్లలు తడుస్తూ పాఠశాలలకు వెళ్ళగా, ఉగ్యోగులు కార్యాలయాలకు కదిలారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మళ్ళీ ఎండవేడిమి ప్రారంభమైంది.

Updated Date - Apr 04 , 2025 | 01:13 AM