ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కౌన్సెలింగ్‌

ABN, Publish Date - Apr 04 , 2025 | 01:19 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కౌన్సెలింగ్‌ గరువారం చిత్తూరులోని జిల్లాపరిషత్‌ మీటింగ్‌ హాల్లో జరిగింది. గ్రేడ్‌-6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌-5 కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు.

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కౌన్సెలింగ్‌ గరువారం చిత్తూరులోని జిల్లాపరిషత్‌ మీటింగ్‌ హాల్లో జరిగింది. గ్రేడ్‌-6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌-5 కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, డీపీవో సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 01:19 AM