ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా వేంకటేశ్వరస్వామి ఉయ్యాలసేవ

ABN, Publish Date - Mar 17 , 2025 | 12:50 AM

రావులపాలెంలోని అలివేలు మంగ పద్మావతి ఆండాళ్‌ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

రావులపాలెం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): రావులపాలెంలోని అలివేలు మంగ పద్మావతి ఆండాళ్‌ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది వారం స్వామివారికి ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్‌చార్యులు ఆధ్వర్యంలో వాడపల్లి కమలనాథ్‌ అర్చకత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉయ్యాలసేవ నిర్వహించారు. ఆయా ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్‌ పడాల పెదవెంకటరెడ్డి పర్యవేక్షించారు.

Updated Date - Mar 17 , 2025 | 12:50 AM