ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అవ్వకు స్వర్ణ కిరీటం

ABN, Publish Date - Apr 02 , 2025 | 11:53 PM

ఆదోని పట్టణ ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా భావించే మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు అలంకరించేందుకు ఆలయ నిర్వాహకులు 1.3 కిలోల బరువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు.

లక్ష్మమ్మ అవ్వ కోసం తయారు చేయించిన బంగారు కిరీటం

ఆదోని టౌన, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణ ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా భావించే మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు అలంకరించేందుకు ఆలయ నిర్వాహకులు 1.3 కిలోల బరువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. రూ.కోటి ఖర్చుతో ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్లు ఆలయ చైర్మన రాచోటి రామయ్య బుధవారం వెల్లడించారు. కిరీటాన్ని అందంగా తయారు చేయడంలో సహకరించిన జీఆర్‌టీ జ్యూవెల్లర్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్వర్ణ కిరీటాన్ని 93వ రథోత్సవం రోజున అవ్వకు అలంకరించనున్నట్టు వెల్లడించారు.

Updated Date - Apr 02 , 2025 | 11:53 PM