ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ బాధితులకు వరం

ABN, Publish Date - Mar 16 , 2025 | 12:56 AM

సీఎం సహాయ నిధి పేదలకు వరమని నియోజక టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. శనివారం స్వగృహంలో 25 మందికి రూ.17.67 లక్షలు చెక్కులను పంపిణీ చేశారు.

ఆదోనిలో చెక్కులు పంపిణీ చేస్తున్న మీనాక్షినాయుడు... పత్తికొండలో చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

ఆదోని, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): సీఎం సహాయ నిధి పేదలకు వరమని నియోజక టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. శనివారం స్వగృహంలో 25 మందికి రూ.17.67 లక్షలు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణే కూటమి తొలి ప్రాధాన్యమని అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు అండనిస్తుందన్నారు.

పత్తికొండ: నియోజకవర్గంలోని 20 మంది బాఽధితులకు ఎమ్మెల్యే శ్యాంబాబు రూ. 29,44,649ల చెక్కులను పంపిణీ చేశారు. చికిత్సలు చేయించుకునే పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరమన్నారు. సాంబశివారెడ్డి, తుగ్గలి నాగేంద్ర, పురుషోత్తం చౌదరి, రామానాయుడు, బత్తిన లోక్‌నాథ్‌, సుధాకర్‌, గోవిందు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:56 AM