Ontimitta: అశ్వవాహనంపై రామయ్య దర్శనం
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:53 AM
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీ రాముడు అశ్వవాహనంపై దశరథరామునిగా దర్శనమిచ్చారు. ఉదయం కాళీయమర్ధన అలంకారంలో భక్తులను ఆశీర్వదించారు.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిదో రోజు ఆదివారం రాత్రి అశ్వవాహనంపై దశరథరాముడు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీరామచంద్రుడు కాళీయమర్ధన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News