ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ABN, Publish Date - Apr 15 , 2025 | 11:40 PM

బడిఈడు పిల్లల ను ప్రభుత్వబడుల్లో చేర్పించాలని ఎంఈవో కె. అప్పారావు కోరారు. మంగళవారంముచ్చింద్ర, ధర్మపురం గ్రామాల్లో అప్పారావుతో పాటు ఎంఈవో-2 ఎస్‌.విశ్వనాధం పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల గురించి తల్లిదం డ్రులకు వివరించారు.

ఇచ్ఛాపురం:వేతనదారులతో మాట్లాడుతున్న అప్పారావు:

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): బడిఈడు పిల్లల ను ప్రభుత్వబడుల్లో చేర్పించాలని ఎంఈవో కె. అప్పారావు కోరారు. మంగళవారంముచ్చింద్ర, ధర్మపురం గ్రామాల్లో అప్పారావుతో పాటు ఎంఈవో-2 ఎస్‌.విశ్వనాధం పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల గురించి తల్లిదం డ్రులకు వివరించారు. ముచ్చింద్రలో వేతనదారులకు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.

ఫరణస్థలం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో బి. లావణ్య కోరారు. మంగళవారం మరువాడలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.

Updated Date - Apr 15 , 2025 | 11:40 PM