సామాన్యుడి ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్
ABN, Publish Date - Apr 08 , 2025 | 07:55 PM
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి ఇతర జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణలో రేషన్కార్డుదారులకు ఈనెల నుంచి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ

సన్నబియ్యంపై వివిధ రకాలుగా ప్రజలకు ప్రభుత్వం అవగాహన

రేషన్ బియ్యం నాణ్యంగా ఉంటున్నాయని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా అవగాహన

దీనిలో భాగంగా సంగారెడ్డిలో ఓ సామాన్య కుటుంబాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ క్రాంతి వల్లూరు, అడిషనల్ కలెక్టర్ మాధురి

సంగారెడ్డిలోని 3వ వార్డులో మగలి కిట్టు ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నంతో భోజనం చేసిన కలెక్టర, అడిషనల్ కలెక్టర్

ప్రతిఒక్కరూ సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
Updated at - Apr 08 , 2025 | 07:55 PM