కిచెన్ లోకి సింహం.. షాక్ గురైన ఫ్యామిలీ
ABN, Publish Date - Apr 06, 2025 | 02:29 PM
గుజరాత్ లో ములుభాయ్ రాంభాయ్ ఇంట్లోకి ప్రవేశించిన మృగరాజు. వంటగదిలో గోడపై సింహం కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు. గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు. సోషల్ మీడియాలో వైరల్ అయిన సింహం దృశ్యాలు.

Updated Date - Apr 06, 2025 | 02:29 PM