540 కోట్ల మంది వీక్షించారు
ABN, Publish Date - Mar 14 , 2025 | 03:08 AM
చాంపియన్స్ ట్రోఫీ వీక్షణలో డిజిటల్ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఓవరాల్గా టోర్నీని...
జియో హాట్స్టార్ రికార్డు
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ వీక్షణలో డిజిటల్ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఓవరాల్గా టోర్నీని 540 కోట్ల మంది తిలకించినట్టు పేర్కొంది. అ లాగే భారత్-న్యూజిలాండ్ జట్ల మ ధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను ఏకంగా 124.2 కోట్ల మంది తిలకించారని జియోస్టార్ సీఈవో పేర్కొన్నారు.
Updated Date - Mar 14 , 2025 | 03:08 AM