Home » Google
సర్వీస్ ఫీజు చెల్లింపుల వివాదంలో భారత్ మ్యాట్రిమోనీ వంటి కొన్ని ప్రముఖ మ్యాట్రిమోనీ యాప్లతో సహా భారతదేశంలోని 10 కంపెనీల యాప్లను గూగుల్ (Google) తొలగించింది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్కు చెందిన అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని’ తాజాగా ఓ వివాదానికి తెరలేపిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ ఫాసిస్టా? కాదా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆ టూల్ వివాదాస్పద సమాధానం ఇవ్వడంతో.. పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ ఐటీ మంత్రి ఘాటుగా స్పందించారు.
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. జీ మెయిల్కు పోటీగా ఎక్స్ మెయిల్ తీసుకొస్తామని ప్రకటించారు. మస్క్ ప్రకటించారో లేదో ఎక్స్ మెయిల్ కోసం ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
జీమెయిల్ సర్వీసుకు గూగుల్ ముగింపు పలకనుందంటూ ఇటీవల ఓ వార్త నెట్టింట పెనుకలకాలనికే దారి తీసింది.
గూగుల్ ఇటీవలే ప్రారంభించిన పూణె కార్యాలయం వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాను కంపెనీ మారాలనుకుంటున్నట్టు ఓ వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. రోజుకు నాలుగు పూటలా ఉచితంగా పోషకాహారం పెట్టే సంస్థ ఉంటే చెప్పండంటూ అతడు పెట్టిన కండీషన్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు.
గూగుల్ మాప్(Google map) చూపిన మార్గంలో వెళ్లిన కారు మెట్లపై చిక్కుకుంది. నీలగిరి జిల్లా ఊటీకి పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
మన గమ్యస్థానానికి మార్గం తెలియనప్పుడో లేదా వేగంగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గమేమైనా ఉందనో తెలుసుకోవడం కోసం.. ‘గూగుల్ మ్యాప్స్’ని వినియోగిస్తుంటారు. ఈ అధునాతన ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ దీనినే వినియోగిస్తున్నారు. కానీ.. కొందరు ఈ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని అనుకోని చిక్కుల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి.
టెక్నాలజీ రోజురోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తన కొత్త AI మోడల్ LUMIEREను పరిచయం చేసింది. దీని ద్వారా వీడియోలను సెకన్లలో రూపొందించుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
గూగుల్ లో ఉద్యోగుల తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఎంప్లాయిస్ ను తొలగించిన యాజమాన్యం..