Home » Guntur East
గతంలో అధికారంలో ఉండగా ఏకపక్షంగా స్థానిక సంస్థల్ని గెల్చుకున్న వైఎస్సార్సీపీకి ఇప్పుడు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు వరుస షాకులిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గుంటూరు నగర పాలక సంస్ధలోనూ ఇదే పరిస్ధితి ఎదురైంది. గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్సీపీ ఆధిపత్యానికి తాజాగా గండి పడింది.
వైసీపీ ఘోర పరాజయం చెంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దేవదాయశాఖ ఉన్నతాధికారుల పోకడల్లో మాత్రం మార్పు రాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పెద్దల అండతో ఏకంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు....
కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) సమీక్ష నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్(MLA Naseer), మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి సమీక్షలో పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై మంత్రి వారితో చర్చించారు.
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ శ్రీకేష్బాలాజీ లత్కర్ గురువారం తెలిపారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తాము రెడీ అని.. సీఎం జగన్ సిద్ధమా? ! అని సవాల్ చేశారు.