Home » Jaggayyapeta
జగ్గయ్యపేట(Jaggayyapeta)లో డయేరియా(Diarrhea) మరణాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా తాజాగా మరో నలుగురు అతిసారతో మృతిచెందారు. దీంతో మెుత్తం మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట జాతీయ రహదారిపై వెనుగంచి ప్రోలు మండల పరిధిలో నవాబు పేట వద్ద బొగ్గులోడు లారీలో అను మానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి జగ్గయ్యపేటకు లారీ బొగ్గు లోడుతో బయలుదేరింది. లారీ డ్రైవర్ కనగాల అప్పారావు (50) మిత్రులు ఇద్దరు ఆయనతోపాటు జగ్గయ్యపేటకు లారీలో వస్తున్నారు.
జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్లో మాజీ సర్పంచ్ సామినేని విశ్వనాథం విగ్రహం ఏర్పాటుపై...