Home » President of india draupadi murmu
నగర పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్స్ను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) జూన్ 15న చెన్నైకి విచ్చేయనున్నారు. గిండి కింగ్ ఇనిస్టిట్యూట్ సమీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగర పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. స్థానిక గిండిలో రూ.230 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ
రాష్టప్రతిభవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులు అందజేశారు.
క్లీన్ ద కాస్మోస్ ప్రచారం ద్వారా విశ్వంలో సానుకూల పరిస్థితులను తీసుకువచ్చేందుకు తమ టీమ్ చేస్తున్న యత్నాలను సద్గురు రమేష్ జీ, గురుమా రాష్ట్రపతికి వివరించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఈ నెల 18న కన్నియాకుమారి రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం తిరువ
పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు ప్రజ్ఞారెడ్డి (Pragna Reddy) రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.
జిల్లాలోని రామప్ప ఆలయంలో కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది.
శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిపాడ్కు హెలికాప్టర్లో చేరుకున్నారు.