Home » T20 Cricket
T20 క్రికెట్ జోష్ దేశవ్యాప్తంగా ఉప్పొంగుతున్న సమయంలో, హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో Vi (వొడాఫోన్ ఐడియా) తన 5G సేవలను ప్రారంభించింది.
టీ20 క్రికెట్ లీగ్లో ఉత్కంఠభరిత మ్యాచ్లను నిరాటంకంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ ప్యాక్లను ప్రవేశపెట్టింది.
టీమిండియా జట్టులోకి రావాలన్న ఆరాటం షమీని ఊరికే ఉండనివ్వడం లేదు. ప్రస్తతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్, చత్తీస్ గఢ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ స్టార్ పేసర్ విధ్వంసం సృష్టించాడు. ఇటీవల రోహిత్ శర్మ మాట్లాడుతూ షమీ మూడో టెస్టులోకి వస్తాడని నమ్మకంగా చెప్పలేమన్నాడు. ఈ నేపథ్యంలో షమీ అద్భుత ప్రదర్శన టీమిండియా గెలుపు అవకాశాలపై కొత్త ఆశలు రేపుతున్నాయి.
నాలుగు టీ20ల సిరీ్సను భారత్ అదిరిపోయే రీతిలో ముగించింది. యువ బ్యాటర్లు తిలక్ వర్మ (47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 నాటౌట్), సంజూ శాంసన్ (56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 నాటౌట్) అజేయ శతకాలతో మోత మోగించారు.
సంజూ.. టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది..
టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్ (50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107) తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్లపై సైతం ఎలాంటి బెదురు లేకుండా మెరుపు శతకంతో మెరిశాడు. అతడికి తోడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/25), రవి
టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో హెడ్ కోచ్ స్థానం కోసం బీసీసీఐ పేరును ప్రతిపాదించింది.
పాకిస్తాన్తో సొంతగడ్డపై టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ జట్టును ప్రకటించింది.కెప్టెన్ ఎంపిక సైతం ఇంకా పూర్తి కాలేదు.
టీ 20ల్లో జింబాబ్వే రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. గాంబియా జట్టుపై 120 బంతుల్లో 344 పరుగులు కొట్టింది. ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు.
న్యూజిలాండ్ మరోసారి ఫైనల్స్ చేరి కప్ సాధించాలనే పట్టుదలతో ఉండగా.. ఫైనల్స్ చేరి రెండోసారి కప్ సొంతం చేసుకోవాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా..