Home » Tushar Gandh
ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆదర్శాలను భావితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మానం అభిప్రాయపడింది. తాము అన్ని అంశాలను పరిశీలించామని, అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించింది.
మహాత్మాగాంధీ మనవడు, ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త అరుణ్ గాంధీ కన్నుమూశారు.
జాతిపిత మహాత్మాగాంధీ విద్యార్హతలపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై ..
''సబర్మతి ఆశ్రమాన్ని కోల్పోయే ముందు, ఇదే చివరి ఆలింగనం బాపూ'' అంటూ గాంధీజీ ముని మనుమడు తుషార్ గాంధీ సోమవారంనాడు సోషల్ మీడియాలో...