రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-11-28T01:02:11+05:30 IST

వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌-సిసిని హాజరుకానున్నారు. ఈ మేరకు

రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

న్యూఢిల్లీ, నవంబరు 27: వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌-సిసిని హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఆహ్వానాన్ని పంపించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈజిప్టు అధ్యక్షుడు భారత రిపబ్లిక్‌ డేలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈజిప్టు కూడా ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడం గమనార్హం.

Updated Date - 2022-11-28T01:02:12+05:30 IST