ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vinayaka Temple: కాణిపాకంలో మంత్రి పట్టువస్త్రాల సమర్పణ.. భక్తుల ఇక్కట్లు

ABN, First Publish Date - 2023-09-18T10:44:28+05:30

కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రంలో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు.

చిత్తూరు: కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రంలో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా రేపటి (మంగళవారం) నుంచి మొదలుకానున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra reddy) స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సమయంలో దాదాపు 45 నిమిషాల పాటు దర్శనాలను అధికారులు నిలిపివేశారు. భక్తులను బయటే క్యూలైన్‌లలో నిలిపివేయడంతో లోపల క్యూలైన్‌లన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చిన పరిస్థితి నెలకొంది. దర్శనం నిలిపేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పట్టు వస్త్రాల సమర్పణ సందర్భంగా ఆలయ అధికారులు ఓవరాక్షన్ చేశారు. మంత్రి వెంట వచ్చిన పోలీసులు, జిల్లా అధికారులను కూడా సిబ్బంది తోసిపడేశారు.

Updated Date - 2023-09-18T10:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising